Preface:

I do NOT make money at all from blogging. The primary and in fact the sole reason I blog is to share my spiritual & travel experiences with others so that it helps as a tour guide during their trip to those places.

గురువుగారి ( SRI CHAGANTI KOTESWARAO GARU) అమృతమైన మాటల్ని పూర్తీ ప్రవచనం అంత కాకుండా .. ప్రవచనం మధ్యలో గురువుగారు ఎర్ర సిరాతో గుర్తుపెట్టుకోవాలని చెప్పే మాటల్ని ..ఒక బ్లాగ్ లో పొందుపరచాలని అనిపించి .. ఈ బ్లాగ్ ప్రారంబించాను మీరు ఒకసారి విని మీ అభిప్రాయం చెప్పండి .
http://thegoldenwords.blogspot.in

TELUGU TRAVEL BLOG

ఈ బ్లాగులో మీకు నేను ఒక స్నేహితుడుగా.. డబ్బులు తీసుకోని ఒక గైడ్ ల నేను చూసిన ప్రదేశాలను మీకు వివరిస్తాను :) .. మీకు నచ్చితే ఒక చిన్న కామేంట్ రాయండి ..ఒక్కరికైన షేర్ చేయండి.ఈ బ్లాగ్ రాయడం చేత నేను ఎటువంటి ఆదాయాన్ని సంపాదించడం లేదు.
మీరు నా బ్లాగ్ ఐడి మర్చిపోతే గూగుల్ / యాహూ లో TELUGU TRAVEL BLOG అని టైపు చేసి సెర్చ్ చేయండి.

నిను సేవింపగ

నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగనుల్ గుందింపనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములో శ్రీ కాళహస్తీశ్వరా!
నా బ్లాగ్ లో ఉన్న ఫోటోలను వికీపీడియా లోకి అవసరం అనుకుంటే మీరు నన్ను అడగకుండానే ఫోటోలను ఉపయోగించుకోవచ్చు
నమస్తే ,
మీకు తేలిసిన దేవాలయాల వివరములు పోస్ట్ చేయండి / కావాల్సిన ఆలయ వివరములను అడగండి . తెలిసిన సభ్యులు మీకు తెలియచేస్తారు .
http://www.facebook.com/TirthYatrainfo

Saturday, February 2, 2013

Toli Tirupati





తిరుపతి
ఈ తిరుపతి ఎక్కడుంది అనుకుంటున్నారా? సామర్లకోట కి 13 కి.మీ. దూరం లో ఉంది ( తూ ||గో|| జి). తోలి తిరుపతి అని కూడా పిలుస్తారు .

ఇక్కడున్నా  స్వామి వారి పేరు శృంగార వల్లభ స్వామి ( విష్ణు మూర్తి ).

దృవుడు తపస్సు చేసింది ఇక్కడే అని స్థలపురాణం 



స్వామి వారు ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేస్తున్నా ఆ చిన్నపిల్లవాడిని చూస్తూ నవ్విన ఆ చిరునవ్వు ఇప్పడికి స్వామి వారి ముఖం లో  అలానే కనిపిస్తుంది .మనం చూస్తూనే ఉండిపోతం ఆ నవ్వుని .


స్వామి వారి శంఖు చక్రాలు కూడా మరీ (కుడి ఎడమ - ఎడమ కుడి )ఉంటాయ్ .. 


చుట్టూ కొబ్బరిచెట్ల మధ్య ప్రశాంతంగా ఉంటుంది గుడి . 

గుడి లో ఉన్న ఒక చోట నుండి స్వామి వారని చూస్తే స్వామి వారు చూసినవారికి సమాన ఎత్తులో ఉంటారు . శ్రీదేవి భూదేవిలను ఇంద్రుడు మరియు  శ్రీ కృష్ణదేవరాయలు ప్రతిష్టించారు .






గుడి గోడలపై చెక్కిన శిల్పాలు





భక్తుల రద్దీ ఎక్కువగా  ఉండదు... మీరు చక్కగా పూజా చేయించుకుని ప్రశాంతంగా కుర్చుని రావచ్చు . 


మీరు ధ్రువ చరిత్ర వినకపోతే ఒకసారి విని వెళ్ళండి ...



మార్గం :
సామర్లకోట నుంచి దివిలి (11 k.m)  వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
పిఠాపురం నుంచి దివిలి (11 k.m) వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
ఆటోలు కలవు .

మనం మళ్ళి  మధురై  మీనాక్షి అమ్మవారి సన్నిధిలో కలుద్దాం .. 

12 comments:

  1. Replies
    1. This comment has been removed by the author.

      Delete
  2. Really a very nice job u had done it.... Keep rocking maya :)

    ReplyDelete
  3. ఒక చిన్న సందేహం, ధ్రువుడు తపస్సు చేసింది మధువనంలో కదా. ఆ స్థలం, ఈ స్థలం ఒకటేనా? సందేహం తీర్చగలరు

    ReplyDelete
    Replies
    1. మనోహర్ చెనికల గారు నమస్తే ..
      ఆ స్థలం, ఈ స్థలం ఒకటేనా? అంటే
      ఆలయ పూజారులు చెప్పిన ప్రకారం ధ్రువుడు తపస్సు చేసింది ఇక్కడే అని .. స్వామి వారి మొఖం లో నవ్వుచూస్తే మాత్రం ధ్రువుడు తపస్సు చేసింది ఇక్కడే అని చెప్పవచ్చు .

      Delete
  4. sir intha manchi vishyalu teleyaka mamu inter net lo vatheka vallam. so meru parichayam aina tharuvatha, information chla easy ga me daggara nunche pondha vochu.

    ReplyDelete
  5. sir, mamu shortly badrinath, vallalanu kuntunnamu.so me daggara yamina information vunte teleya chaya galaru

    ReplyDelete
    Replies
    1. prasad garu ee blog chudandi.. miku use avutundi
      http://sujathathummapudi.blogspot.in/2012/09/blog-post_5.html

      Delete
  6. Ur work is really appreciable.
    It is worth if U can add Holy Places in and around Guntur. Thank you.

    ReplyDelete